ఏపీలో 26 జిల్లాలకు 25 మంత్రులను ఇంచార్జీలుగా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల శాఖ మంత్రి, అమర్ నాథ్కు రెండు జిల్లాల బాధ్యతలను అప్పగించారు. అల్లూరి, పార్వతీపురం జిల్లాలకు ఆయన ఇంచార్జీగా కొనసాగుతారు.
1. గుంటూరు ధర్మాన ప్రసాదరావు
2. కాకినాడ సీదిరి అప్పలరాజు
3. శ్రీకాకుళం బొత్స సత్యనారాయణ
4. అనకాపల్లి పీడిక రాజన్నదొర
5. అల్లూరి, పార్వతీపురం జిల్లాలు గుడివాడ అమర్నాథ్
6. విజయనగరం బూడి ముత్యాలనాయుడు
7. పశ్చిమ గోదావరి దాడిశెట్టి రాజా
8. ఏలూరు పినిపే విశ్వరూప్
9. కడప ఆదిమూలపు సురేశ్
10. అన్నమయ్య జిల్లా కాకాణి గోవర్ధన్ రెడ్డి
11. సత్యసాయి జిల్లా గుమ్మనూరు జయరాం
12. పల్నాడు కారుమూరి నాగేశ్వరరావు
13. బాపట్ల కొట్టు సత్యనారాయణ
14. అమరాలాపురం జోగి రమేశ్
15. ఒంగోలు మేరుగ నాగార్జున
16. విశాఖ విడదల రజిని
17. అనంతపురం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
18. కృష్ణా జిల్లా ఆర్కే రోజా
19. తిరుపతి నారాయణ స్వామి
20. నంద్యాల అంజాద్ బాషా
21. కర్నూలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
22. చిత్తూరు ఉషాశ్రీ చరణ్
23. తూర్పు గోదావరి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ
24. ఎన్టీఆర్ జిల్లా తానేటి వనిత
25. నెల్లూరు అంబటి రాంబాబు