జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం ఉదయం కీలక చర్యలు చేపట్టింది. దేశంలోని 8 రాష్ట్రాల్లోని 70 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు చేసింది. న్యూస్ ఏజెన్సీ ANI ప్రకారం, NIA బృందం పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్లలోని 70కి పైగా చోట్ల దాడులు నిర్వహిస్తోంది.
NIA conducts searches and raids at 70 + places in Punjab, Haryana, Rajasthan, Delhi, Chandigarh, Uttar Pradesh, Gujarat and Madhya Pradesh.
This is regarding a case registered by NIA against gangster and their criminal syndicate. pic.twitter.com/5XqES1ju04
— ANI (@ANI) February 21, 2023
పంజాబ్ లోని 30కిపైగా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. గ్యాంగ్ స్టర్, క్రిమినల్ సిండికేట్లపై ఎన్ఐఏ దాడులు చేపట్టింది. పలు చోట్ల నమోదు చేసిన కేసుల దర్యాప్తునకు సంబంధించిన దాడులు కొనసాగుతున్నాయి. గ్యాంగ్ స్టర్ నెట్ వర్క్ పై ఎన్ఐఏ దాడులు చేస్తోంది.