పిలిప్పీన్స్లో ఆగంతుడు కాల్పులతో బీభత్సం సృష్టించాడు. రాజధాని మనీలాలో ఉన్న క్యాసినోలోనికి తుపాకీతో ప్రవేశించి కాల్పులు జరిపాడు. అక్కడ ఉన్న టేబుళ్లకు నిప్పుపెట్టాడు. దీంతో క్యాసినోలో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో సుమారు 36 మంది చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. క్యాసినో, హోటల్ కాంప్లెక్స్ నుంచి ఆ మృతదేహాలను బయటకు తీశారు.
https://www.youtube.com/watch?v=SXzNBG84OiQ