Home > శ్రీవారి సేవలో సమంత
శ్రీవారి సేవలో సమంత
Editor | 20 May 2017 2:01 AM GMT
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సినీ నటి సమంత దర్శించుకుంది. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొంది. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆలయ ఎదుటకు వచ్చిన సమంతను చూడటానికి భక్తులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో స్వల్పంగా తోపులాట జరిగింది. అటు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు వీఐపీలు దర్శించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారి భన్వర్లాల్, ఏపీ జలవనరులు శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు.
Updated : 20 May 2017 2:01 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire