సోనియా గాంధీ కుటుంబంలో పెను విషాదం
Editor | 31 Aug 2022 7:15 AM GMT
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం కమ్ముంది. ఆమె తల్లి, ఇటాలియన్ పౌరురాలు పోలా మైనో కన్నుమూశారు. ఆమె 27 చనిపోయినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్విట్టర్లో తెలిపారు. మైనో అంత్యక్రియలను మంగళవారం రాత్రే జరిపినట్టు వెళ్లిండారు. సోనియా గాంధీ, కుతురు ఇటలీకి వెళ్లాయి.
సోనియా గాంధీ తల్లిదండ్రులు స్తెఫానో, మైనో. జర్మన్ జాతికి ప్రజల గ్రామానిక చెందినవు. సంబరియ్ బాష మాట్లాడేవారు. కరీబియ్ మాట్లాడే చిన్నపల్లెలో ఉండేవారు. సోనియా తండ్ స్తెఫానో 1984లో చనిపోగా, మైనో అర్బారానలో ఇద్దరు కూతుళ్లతో కలసి ఉంటున్నారు. సోనియాగాంధీ పెద్ద కుమార్తె. సోనియా, రాజీవ్ గాంధీ చదువుకోడానికి కేంబ్రిడ్జ్ వెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Updated : 31 Aug 2022 7:15 AM GMT
Tags: Congress Italy Paola Maino Rajiv
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire