- IND vs AUS : రెండో వన్డేలో ఆసీస్ ఆలౌట్.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్
- మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన పరిణీతి, రాఘవ్
- బీఆర్ఎస్లో చేరిన ఏపూరి సోమన్న.. పాట గురించి ఏమన్నాడంటే..
- Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు..
- IND vs AUS 2nd ODI: వరుణుడి ఎఫెక్ట్.. ఓవర్లు కుదింపు..
- ఘోర ప్రమాదం.. వాహనాలు వెళ్తుండగా కూలిన వంతెన
- రాజయ్య యూటర్న్.. మళ్లీ మొదటికొచ్చిన స్టేషన్ఘన్పూర్ పంచాది..
- Srivari Brahmotsavam: చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీవారు
- India vs Australia: టీ20 అనుకున్నాడేమో.. ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు
- ALERT: యాపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం.. యూజర్లకు కేంద్రం అలర్ట్

తెలంగాణ

ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సోమన్న.. ఏ పార్టీ అయినా ఏ...
24 Sep 2023 4:33 PM GMT

హైదరాబాద్ పాతబస్తీలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. జూపార్కు నుంచి పురానాపూల్ వైపు వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. బహదూర్పురా క్రాస్ రోడ్డు సిగ్నల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది....
24 Sep 2023 3:54 PM GMT

స్టేషన్ ఘన్పూర్ లో బీఆర్ఎస్ టికెట్ల లొల్లి మళ్లీ మొదటికొచ్చింది. కేటీఆర్ చొరవతో విబేధాలు కొలిక్కి వచ్చాయని అంతా భావిస్తున్న సమయంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరో బాంబు పేల్చారు. బీఆర్ఎస్ బీ ఫాం...
24 Sep 2023 2:54 PM GMT

టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షను హైకోర్టు రద్దు చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ అసమర్థ పాలన, సరైన నిర్ణయాలు...
24 Sep 2023 10:36 AM GMT

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఐసెట్ తుది విడత వెబ్ కౌన్సెలింగ్ కొనసాగుతున్నది. వెబ్ ఆప్షన్ల గడువు ఆదివారంతో ముగియనున్నది. శనివారం వరకు 11,839 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను...
24 Sep 2023 1:43 AM GMT

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 30న ఆయన రాష్ట్రానకి రావాల్సి ఉంది. అయితే సెప్టెంబర్ 30న కాకుండా అక్టోబరు 1న మోడీ...
23 Sep 2023 4:32 PM GMT

తెలంగాణలో మరో కొత్త మండలం ఏర్పాటుకానుంది. ములుగు జిల్లాలో మల్లంపల్లి మండలం ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది. 3 గ్రామాలతో మల్లంపల్లి మండలం ఏర్పాటుకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది....
23 Sep 2023 4:05 PM GMT

మదాపూర్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు నవదీప్ విచారణ ముగిసింది. నార్కోటిక్ బ్యూరో అధికారులు ఆయనను 6 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇంట్రెస్టింగ్...
23 Sep 2023 2:07 PM GMT