అయ్యప్ప మాలలా సోనియమ్మ మాల వేసుకోండి..
Editor | 9 Nov 2021 7:52 AM GMT
తెలంగాణ, భారతదేశం కష్టాల్లో ఉన్నాయని, ప్రజలను ఆదుకోడానికి కాంగ్రెస్ కార్యకర్తలు దృఢసంకల్పంతో పని చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కల్పించడానికి ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని కోరారు. ఈ రోజు హైదరాబాద్లో జరిగిన పార్టీ రాజకీయ శిక్షణ తరగతిలో ఆయన ప్రసంగించారు.
Updated : 9 Nov 2021 7:52 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire